ఆవు పేడ ఇస్తే... గడ్డి ఫ్రీ
ABN , First Publish Date - 2020-11-12T22:52:49+05:30 IST
ఉన్నావ్లో అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. రైతులు ఒక ట్రాలీ ఆవు పేడ ఇస్తే రెండు ట్రాలీల ఎండు గడ్డి ఇస్తున్నారు. పశువుల పెంపకానికి ప్రోత్సాహించేందుకు..
యూపీ: ఉన్నావ్లో అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. రైతులు ఒక ట్రాలీ ఆవు పేడ ఇస్తే రెండు ట్రాలీల ఎండు గడ్డి ఇస్తున్నారు. పశువుల పెంపకానికి ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ పశువులను పెంచుకోవాలని సూచిస్తున్నారు.