రాజధాని కేసులపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2022-02-02T23:39:59+05:30 IST

రాజధాని కేసులపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం

రాజధాని కేసులపై హైకోర్టులో విచారణ

అమరావతి: రాజధాని కేసులపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరపు వాదనలను ధర్మాసనం విన్నది. పిటిషన్లు విచారణ అర్హత కోల్పోయాయని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులను ప్రకటించేటప్పుడు, ఉపసంహరించుకునేప్పుడు తమతో సంప్రదింపులు జరపలేదని హైకోర్టుకు కేంద్రం తెలిపింది. ప్రభుత్వ వాదనలపై అభ్యంతరాలుంటే తెలపాలంటూ పిటిషనర్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 


Updated Date - 2022-02-02T23:39:59+05:30 IST