Telanganaలో రేపటి నుంచి ఇంటర్‌ examinations

ABN , First Publish Date - 2022-05-05T23:31:59+05:30 IST

Telanganaలో రేపటి నుంచి ఇంటర్‌ examinations

Telanganaలో రేపటి నుంచి ఇంటర్‌ examinations

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి ఇంటర్‌ పరీక్షలు జరగనున్నాయి. 9,07,393 మంది Inter విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మొత్తం 1,443 ఎగ్జామ్‌ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌ తెలిపారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు examinations నిర్వహిస్తామని ఉమర్‌ జలీల్‌ పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల్లో సిబ్బందికి సెల్‌ఫోన్ల అనుమతి నిరాకరించబడిందని ఉమర్‌ జలీల్‌ వెల్లడించారు.

Read more