కొత్త ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్ఫోన్..
ABN , First Publish Date - 2022-03-10T02:56:45+05:30 IST
కొత్త ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్ఫోన్..
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఆపిల్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో భారత మార్కెట్లో ఐఫోన్ ఎస్ఈ 5జీ ఫోన్ (2022)ను విడుదల చేసినట్లు కంపెనీ పేర్కొంది. భారత మార్కెట్లో ఐఫోన్ ఎస్ఈ 5జీ ఫోన్ రూ.43,900 ఉంటుందని కంపెనీ తెలిపింది. మార్చి 18 నుంచి ఐఫోన్ ఎస్ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభమవుతాయని సంస్థ తెలిపింది.