బ్యాంకర్లతో జగన్ సమావేశం

ABN , First Publish Date - 2022-06-09T23:34:41+05:30 IST

బ్యాంకర్లతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 2021-22లో దేశంలో నామమాత్రపు జీడీపీ నమోదయిందని తెలిపారు.

బ్యాంకర్లతో జగన్ సమావేశం

అమరావతి: బ్యాంకర్లతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 2021-22లో దేశంలో నామమాత్రపు జీడీపీ నమోదయిందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రోత్ 19.5 శాతంగా నమోదయిందని చెప్పారు. కరోనా తర్వాత మొదటిసారి గ్రోత్ చూడగలుగుతున్నామన్నారు. బ్యాంకులు పేదలకు ఎక్కువ రుణాలు ఇచ్చి.. ద్రవ్యోల్బనం బారినపడకుండా చూడాలని జగన్‌ సూచించారు.

Updated Date - 2022-06-09T23:34:41+05:30 IST