Paris పర్యటన ముగించుకుని గన్నవరం చేరుకున్న Jagan దంపతులు

ABN , First Publish Date - 2022-07-03T14:14:47+05:30 IST

ప్యారిస్(Paris) పర్యటన ముగించుకొని సీఎం జగన్ మోహన్‌రెడ్డి(CM Jagan Mohan Reddy) దంపతులు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయా(Gannavaram International Airport)నికి

Paris పర్యటన ముగించుకుని గన్నవరం చేరుకున్న Jagan దంపతులు

Vijayawada : ప్యారిస్(Paris) పర్యటన ముగించుకొని సీఎం జగన్ మోహన్‌రెడ్డి(CM Jagan Mohan Reddy) దంపతులు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయా(Gannavaram International Airport)నికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో సీఎం జగన్ దంపతులకు మంత్రి జోగి రమేష్(Jogi Ramesh), సీఎస్ తలశిల రఘురాం తదితరులు ఘన స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గాన నేరుగా తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ దంపతులు బయలుదేరారు.


Updated Date - 2022-07-03T14:14:47+05:30 IST