ఏపీలో సామాజిక న్యాయం ఎక్కడుందో జగన్ చెప్పాలి: అచ్చెన్న
ABN , First Publish Date - 2022-04-14T22:04:12+05:30 IST
ఏపీలో సామాజిక న్యాయం ఎక్కడుందో జగన్ చెప్పాలని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో
అమరావతి: ఏపీలో సామాజిక న్యాయం ఎక్కడుందో జగన్ చెప్పాలని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేబినెట్లో 4 మంత్రి పదువులు ఇస్తే సామాజిక న్యాయమా? అని ప్రశ్నించారు. ప్రజలు చైతన్యవంతులు కూకుంటే బానిస బతుకులేనని హెచ్చరించారు. ఎస్సీలు మళ్లీ తలెత్తుకుని తిరగాలంటే మళ్లీ చంద్రబాబు సీఎం కావాలాని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.