ప్రజలను మోసగిస్తున్న జగన రాజీనామా చేయాలి: టీడీపీ

ABN , First Publish Date - 2022-05-23T07:00:16+05:30 IST

ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం జగన నిలువునా ముంచాడ ని, వెంటనే రాజీనామా చేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షు డు గుండుమల తిప్పేస్వామి డిమాండ్‌ చేశారు.

ప్రజలను మోసగిస్తున్న జగన  రాజీనామా చేయాలి: టీడీపీ
నిరసన ప్రదర్శనలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు

గుడిబండ, మే 22: ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం జగన నిలువునా ముంచాడ ని, వెంటనే రాజీనామా చేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షు డు గుండుమల తిప్పేస్వామి డిమాండ్‌ చేశారు. ఆదివారం పార్టీ ఆధ్వర్యంలో స్థానికంగా బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల లు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రధానవీధుల్లో నిరసన ప్రదర్శన చేపట్టా రు. ఈసందర్భంగా తిప్పేస్వామి మాట్లాడుతూ నిత్యావస ర సరుకులు, బస్సు, విద్యుత చార్జీలు, పెట్రోల్‌, డీజల్‌ ధర లు విపరీతంగా పెంచి ప్రజలను మోసగిస్తున్నారని విమ ర్శించారు. జగనకు పాలించే సత్తాలేదన్నారు. వచ్చే ఎన్ని కల్లో ప్రజలు వైసీపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.  చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చే సేందుకు సిద్ధంగా వున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి, మండల కన్వీనర్‌ మద్దనకుంటప్ప, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-23T07:00:16+05:30 IST