జగిత్యాల పట్టణ టీఆర్‌ఎస్‌ కమిటీ ఏకగ్రీవం

ABN , First Publish Date - 2020-08-09T07:25:29+05:30 IST

జగిత్యాల పట్టణ టీఆర్‌ఎస్‌ నూతన కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎ న్నుకున్నారు. అఽధ్యక్షుడిగా ..

జగిత్యాల పట్టణ టీఆర్‌ఎస్‌ కమిటీ ఏకగ్రీవం

జగిత్యాల టౌన్‌, ఆగస్టు 08 : జగిత్యాల పట్టణ టీఆర్‌ఎస్‌ నూతన కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎ న్నుకున్నారు. అఽధ్యక్షుడిగా గట్టు సతీష్‌, ఉపాఽధ్యక్షులు గా అల్లాల ఆనంద రావు, వొల్లెం మల్లేశం, దుమా ల రాజ్‌ కుమార్‌ నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శిగా రంగు గోపాల్‌తో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు నియమితులయ్యారు. కార్యవర్గాన్ని రాష్ట్ర కార్యదర్శి బసవరాజు సారయ్య, ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అభినందించారు. కార్యక్రమంలో ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-09T07:25:29+05:30 IST