హోటల్ ఐలాపురంలో జై భీం యాక్సిస్ సర్వసభ్య సమావేశం

ABN , First Publish Date - 2020-09-26T18:54:05+05:30 IST

విజయవాడ: హోటల్ ఐలాపురంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌తో పాటు, జై భీం యాక్సిస్ సర్వసభ్య సమావేశం జరుగుతోంది

హోటల్ ఐలాపురంలో జై భీం యాక్సిస్ సర్వసభ్య సమావేశం

విజయవాడ: హోటల్ ఐలాపురంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌తో పాటు, జై భీం యాక్సిస్ సర్వసభ్య సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కార్యక్రమానికి మాజీ జడ్జి, న్యాయవాది శ్రవణ్ కుమార్, సస్పెన్షన్‌లో ఉన్న జడ్జి రామకృష్ణ, డాక్టర్ అనితా రాణి తదితరులు హాజరయ్యారు. అంతేకాకుండా వివిధ రంగాలలో దళితుల తరుపున ప్రాతినిధ్యం వహించే దళిత మేథావులు హాజరయ్యారు. 

Updated Date - 2020-09-26T18:54:05+05:30 IST