జైపాల్‌రెడ్డి లేనిలోటు తీరనిది: వీహెచ్‌

ABN , First Publish Date - 2022-01-16T23:02:30+05:30 IST

కేంద్ర మాజీమంత్రి జైపాల్‌రెడ్డి లేనిలోటు తీరనిదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో

జైపాల్‌రెడ్డి లేనిలోటు తీరనిది: వీహెచ్‌

హైదరాబాద్: కేంద్ర మాజీమంత్రి జైపాల్‌రెడ్డి లేనిలోటు తీరనిదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. జైపాల్‌రెడ్డి నిత్యం పార్టీ, దేశం కోసం ఆలోచించే వారని తెలిపారు. ఓ ప్రాజెక్టుకు జైపాల్‌రెడ్డి పేరు పెట్టాలని వీహెచ్ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-01-16T23:02:30+05:30 IST