వశిష్ఠ గోదావరిలో జాలరి గల్లంతు

ABN , First Publish Date - 2021-07-27T06:25:01+05:30 IST

రాజోలు నున్నవారి బాడవకు చెందిన జాలరి కొప్పాడి కనకరాజు (55) రాజోలు వశిష్ఠ గోదావరిలో చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడని రాజోలు ఎస్‌ఐ బి.కృష్ణమాచారి తెలిపారు.

వశిష్ఠ గోదావరిలో జాలరి గల్లంతు

రాజోలు, జూలై 26: రాజోలు నున్నవారి బాడవకు చెందిన జాలరి కొప్పాడి కనకరాజు (55) రాజోలు వశిష్ఠ గోదావరిలో చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడని రాజోలు ఎస్‌ఐ బి.కృష్ణమాచారి తెలిపారు. ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నట్టు తెలిపారు. 



Updated Date - 2021-07-27T06:25:01+05:30 IST