విద్యుత్‌షాక్‌తో వదిన, మరిది మృతి

ABN , First Publish Date - 2021-05-10T18:48:07+05:30 IST

జిల్లాలోని లింగాల ఘన్పూర్ మండలం కుందారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విద్యు‌త్ షాక్‌తో కుందారంలో వదిన, మరిది మృతి చెందారు.

విద్యుత్‌షాక్‌తో వదిన, మరిది మృతి

జనగామ: జిల్లాలోని లింగాల ఘన్పూర్ మండలం కుందారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విద్యు‌త్ షాక్‌తో కుందారంలో వదిన, మరిది మృతి చెందారు. బట్టలు ఆరేసే తీగకు విద్యుత్ సరఫరా కావడంతో  అనంతోజు స్వాతి అక్కడికక్కడే మృతి చెందింది. కాగా స్వాతిని కాపాడబోయే క్రమంలో మరిది అనంతోజు ఉదయ్ చారి కూడా ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Updated Date - 2021-05-10T18:48:07+05:30 IST