నేడు కేడీసీ గ్రౌండ్‌లో ‘జాతిరత్నాలు’ ప్రీరిలీజ్‌

ABN , First Publish Date - 2021-03-07T05:09:41+05:30 IST

నేడు కేడీసీ గ్రౌండ్‌లో ‘జాతిరత్నాలు’ ప్రీరిలీజ్‌

నేడు కేడీసీ గ్రౌండ్‌లో ‘జాతిరత్నాలు’ ప్రీరిలీజ్‌

వరంగల్‌ కల్చరల్‌, మార్చి 6: హన్మకొండలోని కేడీసీ గ్రౌండ్‌లో ఆదివారం సా యంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు జాతిరత్నాలు సినిమా ప్రీ రిలీజ్‌ ఈ వెంట్‌ జరుగనున్నది. ఈ కార్యక్రమంలో జాతిరత్నాలు సినిమా నటులు ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ, నవీన్‌ పొలిశెట్టి హాజరవుతారని శ్రేయాస్‌ మీడియా ప్రతినిధి శ్రీనివాసరావు తెలిపారు. సినీ హీరో విజయదేవరకొండ ముఖ్యఅతిఽథిగా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. 

Updated Date - 2021-03-07T05:09:41+05:30 IST