చంద్రబాబును కలిసిన జయరామనాయుడు

ABN , First Publish Date - 2022-06-26T05:22:19+05:30 IST

టీడీపీ జాతీ య అధ్యక్షుడు చంద్రబాబునాయుడును మదనపల్లె టీడీపీ నేత శ్రీరామనేని జయరామనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు.

చంద్రబాబును కలిసిన జయరామనాయుడు
అమరావతిలో చంద్రబాబునాయుడును కలసిన టీడీపీ నేత జయరామనాయుడు

మదనపల్లె టౌన్‌, జూన్‌ 25: టీడీపీ జాతీ య అధ్యక్షుడు చంద్రబాబునాయుడును మదనపల్లె టీడీపీ నేత శ్రీరామనేని జయరామనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం అమరావతిలో చంద్రబాబును కలసిన మదనపల్లెలో పార్టీ బలోపేతానికి చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు.  ఆయన వెంట రాజంపేట పార్లమెంట్‌ టీడీపీ ఉపాధ్యక్షుడు జేవీ రమణ, పెం చుపాడుస్వామి, చలపతినాయుడు వున్నారు.

Updated Date - 2022-06-26T05:22:19+05:30 IST