Telangana: ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2021-09-14T16:16:34+05:30 IST

జిల్లాలోని గణపురం మండలం సింగరేణి 1000 క్వార్టర్స్ సమీపంలో ప్రమాదవశాత్తు ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది.

Telangana: ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు మృతి

జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని గణపురం మండలం సింగరేణి 1000 క్వార్టర్స్ సమీపంలో ప్రమాదవశాత్తు ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను బయటకు తీసేందుకు సింగరేణి రెస్క్యూ టీం, జేసీబీ సహాయంతో మృతదేహాలను వెలికితీశారు. మృతులు భూపాలపల్లి మండలం గొర్లవిడు తండాకు చెందిన భూక్య రాజేందర్(27), రామ్ చరణ్(20)వారిగా పోలీసులు గుర్తించారు. 

Updated Date - 2021-09-14T16:16:34+05:30 IST