Telangana news: అప్పుల బాధతో మిర్చి రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-05-12T16:11:38+05:30 IST

అప్పుల బాధతో మిర్చి రైతు కరుణాకర్(40) ఆత్మహత్య చేసుకున్నాడు.

Telangana news: అప్పుల బాధతో మిర్చి రైతు ఆత్మహత్య

జయశంకర్ భూపాలపల్లి: అప్పుల బాధతో మిర్చి రైతు కరుణాకర్(40) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈనెల 4న పురుగుల మందు తాగిన కరుణాకర్‌ను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం రైతు మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

Read more