Telangana news: అప్పుల బాధతో మిర్చి రైతు ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-05-12T16:11:38+05:30 IST
అప్పుల బాధతో మిర్చి రైతు కరుణాకర్(40) ఆత్మహత్య చేసుకున్నాడు.
జయశంకర్ భూపాలపల్లి: అప్పుల బాధతో మిర్చి రైతు కరుణాకర్(40) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈనెల 4న పురుగుల మందు తాగిన కరుణాకర్ను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం రైతు మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.