రాంజీ మృతదేహాన్ని సందర్శించిన జేసీ దివాకర్‌ రెడ్డి

ABN , First Publish Date - 2021-03-08T18:12:28+05:30 IST

ఏలూరు: మాజీ ఎంపీ, టీడీపీ కీలక నేత నేడు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు వెళ్లి మాగంటి రాంజీ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

రాంజీ మృతదేహాన్ని సందర్శించిన జేసీ దివాకర్‌ రెడ్డి

ఏలూరు: మాజీ ఎంపీ, టీడీపీ కీలక నేత నేడు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు వెళ్లి మాగంటి రాంజీ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసీ దివాకర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఈరోజు దురదృష్టకరమైన రోజని అన్నారు. చాలా మంచి మనిషిని కోల్పోవడం బాధాకరమన్నారు. మాగంటి బాబు కుటుంబం ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు.


Updated Date - 2021-03-08T18:12:28+05:30 IST