గ్రామ సచివాలయాన్ని పరిశీలించిన జేసీ

ABN , First Publish Date - 2021-03-07T04:56:12+05:30 IST

మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన సచివాల యాన్ని జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంతవర్మ శనివారం తనిఖీ చేశారు.

గ్రామ సచివాలయాన్ని పరిశీలించిన జేసీ

చాపాడు, మార్చి 6: మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన  సచివాల యాన్ని జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంతవర్మ శనివారం తనిఖీ చేశారు. సచివాలయ రికార్డులను పరిశీలించిన ఆయన సిబ్బంది ద్వారా వివరా లు తెలసుకున్నారు. సచివాలయాల పనితీరును ఎంపీడీఓ శ్రీధర్‌నా యుడును అడిగి వివరాలు తెలుసుకున్నారు. సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఆదేశించారు.

పోలింగ్‌ కేంద్రాల పరిశీలన...

మైదుకూరు, మార్చి 6: మున్సిపల్‌ పరిధిలోని పలు పోలింగ్‌ కేంద్రాల ను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ పరిశీలించారు. పోలిం గ్‌ కేంద్రంలో విద్యుత్‌, సీసీ కెమెరాల ఏర్పాటు, మౌలిక వసతులపై కమిషనరు రామక్రిష్ణతో ఆరా తీశారు. 

Updated Date - 2021-03-07T04:56:12+05:30 IST