ఎస్పీని కలిసిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి

ABN , First Publish Date - 2021-07-27T05:57:54+05:30 IST

జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్పను తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశా రు.

ఎస్పీని కలిసిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి
ఎస్పీకి మెమెంటో అందజేస్తున్న తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన జేసీ ప్రభాకర్‌ రెడ్డి

అనంతపురం, జూలై26 (ఆంధ్ర జ్యోతి) : జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్పను తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశా రు. ఆయన సోమవారం జిల్లా ఎస్పీని ఆయన కార్యాలయంలో కలిసి మెమెంటో అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. 

 ఏడీసీసీ బ్యాంకు చైర్‌పర్సన...

అనంతపురం క్లాక్‌టవర్‌ : ఏడీసీసీ బ్యాంకు చైర్‌పర్సన లిఖిత, మాజీ చైర్మన పామిడి వీరాంజనేయులు సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఫక్కీరప్పను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. బ్యాంకు చేపడుతున్న కార్యక్రమాలను ఎస్పీకి వివరించారు. 


Updated Date - 2021-07-27T05:57:54+05:30 IST