ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించిన జూనియర్ NTR, Kalyan Ram

ABN , First Publish Date - 2022-05-28T13:20:10+05:30 IST

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్

ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించిన జూనియర్ NTR, Kalyan Ram

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున జూనియర్ ఎన్టీఆర్(NTR), కళ్యాణ్ రామ్‎లు(Kalyan Ram) నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ సమాధి వద్ద కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ పుష్పగుచ్ఛాలు ఉంచి తాతను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ జయంతి కావడంతో అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.

Updated Date - 2022-05-28T13:20:10+05:30 IST