వైష్ణోదేవీ ఆలయాన్ని సందర్శించిన జస్టిస్ రమణ
ABN , First Publish Date - 2022-05-17T07:40:51+05:30 IST
జమ్మూకశ్మీర్ పర్యటనలో ఉన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఆయన సతీమణి శివమాల సోమవారం మాతా వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించారు.
న్యూఢిల్లీ, మే 16(ఆంధ్రజ్యోతి): జమ్మూకశ్మీర్ పర్యటనలో ఉన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఆయన సతీమణి శివమాల సోమవారం మాతా వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయవర్గాలు జస్టిస్ రమణ దంపతులకు ఘనస్వాగతం పలికాయి.