కాకినాడలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పర్యటన
ABN , First Publish Date - 2022-07-28T00:21:19+05:30 IST
జిల్లాలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పర్యటించారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు ఆయన్నుఅడ్డుకున్నారు.
కాకినాడ: జిల్లాలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పర్యటించారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు ఆయన్నుఅడ్డుకున్నారు. తనది ర్యాలీ కాదని పోలీసులకు కేఏ పాల్ వివరించారు. అయినా పోలీసులు నిరాకరించడంతో నడుచుకుంటూ ఆయన వెళ్లిపోయారు.