Kadapaలో కొనసాగుతున్న అధికార పార్టీ హవా

ABN , First Publish Date - 2021-11-15T17:29:45+05:30 IST

జిల్లాలోని కమలాపురం, రాజం పేట మున్సిపాలిటీల ఎన్నికల పోలింగ్ బూతుల వద్ద అధికారపార్టీ హవా కొనసాగుతోంది.

Kadapaలో కొనసాగుతున్న అధికార పార్టీ హవా

కడప: జిల్లాలోని కమలాపురం, రాజం పేట మున్సిపాలిటీల ఎన్నికల పోలింగ్ బూతుల వద్ద అధికారపార్టీ హవా కొనసాగుతోంది. వైసీపీ అభ్యర్ధులు... బూతుల వద్ద క్యూలో ఉన్న ఓటర్ల దగ్గరకు వెళ్ళి ప్రచారం చేస్తున్న వైనం నెలకొంది. వైసీపీ అభ్యర్థులకు పోలీసు అధికారులు దగ్గరుండి మరీ సహకరిస్తున్నారు. అటు టీడీపీ నేతలను ఊర్లోకి రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. అధికారపార్టీ స్ధానికేతర నాయకులు కూడా పోలింగ్ పరిధిలోనే ఉండి హవా నడిపిస్తున్నప్పటికీ పోలీసులు పట్టించుకోని పరిస్థితి నెలకొంది. 

Updated Date - 2021-11-15T17:29:45+05:30 IST