Kadapa: వైసీపీ నేతల ఒత్తిళ్ళపై అధికారుల అత్యుత్సాహం

ABN , First Publish Date - 2022-02-12T15:55:16+05:30 IST

జిల్లాలోని జమ్మలమడుగులో వైసీపీ నేతల ఒత్తిళ్ళ పై అధికారుల అత్యుత్సాహం చూపుతున్నారు.

Kadapa: వైసీపీ నేతల ఒత్తిళ్ళపై అధికారుల అత్యుత్సాహం

కడప: జిల్లాలోని జమ్మలమడుగులో వైసీపీ నేతల ఒత్తిళ్ళ పై అధికారుల అత్యుత్సాహం చూపుతున్నారు. టీడీపీ హయాంలో ఇళ్ళ దగ్గర ఉన్న పాత ఇసుకపై దాడులు నిర్వహించారు. అధికార పార్టీ ఒత్తిళ్లతో ఇసుకను తీసుకువెళ్లడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఎలాంటి ఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2020 సంవత్సరంలో అధికారులు సీజ్ చేశారు అంటూ కుంటి సాకు చెబుతున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇసుకను తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 

Updated Date - 2022-02-12T15:55:16+05:30 IST