Kadapaలో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు మృతి

ABN , First Publish Date - 2022-03-02T19:25:11+05:30 IST

జిల్లాలోని చింతకొమ్మదిన్నె మండలం మధ్దిమడుగు సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.

Kadapaలో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు మృతి

కడప: జిల్లాలోని చింతకొమ్మదిన్నె మండలం మధ్దిమడుగు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ వాహనం... ఇంటి ముందు కూర్చున్న వారిపైకి దూసువెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా...మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసిన పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని క్షతగాత్రులను కడప రిమ్స్‌కు తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-03-02T19:25:11+05:30 IST