ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో కొనసాగుతున్న విద్యార్థినిల ఆందోళన

ABN , First Publish Date - 2022-03-22T13:31:47+05:30 IST

జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థినిల ఆందోళన కొనసాగుతోంది.

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో కొనసాగుతున్న విద్యార్థినిల ఆందోళన

కడప: జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థినిల ఆందోళన కొనసాగుతోంది. ఛాన్సలర్ చెంచురెడ్డి అమరావతి నుండి వచ్చి విద్యార్థినిలతో చర్చలు జరిపారు. అయితే చర్చలు విఫలం కావడంతో నేడు మరోసారి విద్యార్థినిలతో ఛాన్సలర్ సమావేశంకానున్నారు. తమ సమస్యలు పరిష్కారించే వరకు విశ్రమించే ప్రసక్తేలేదని  విద్యార్థినిలు తేల్చిచెబుతున్నారు. 

Updated Date - 2022-03-22T13:31:47+05:30 IST