మూడోరోజు 76 శాతం మంది హాజరు : కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-09-23T06:56:47+05:30 IST

: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షలు మూడోరోజు ప్రశాంతంగా ముగిశాయని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మూడోరోజు 76 శాతం మంది హాజరు : కలెక్టర్‌

కడప(కలెక్టరేట్‌), సెప్టెంబరు 22 : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షలు మూడోరోజు ప్రశాంతంగా ముగిశాయని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం నిర్వహించిన పరీక్షలకు 5766 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా అందులో 4411 మంది (76.784 శాతం) హాజరయ్యారన్నారు. కాగా పరీక్షలకు 1355 మంది గైరాజరయ్యారని పేర్కొన్నారు.

Updated Date - 2020-09-23T06:56:47+05:30 IST