కావలి చేరుకున్న మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-04-17T21:38:49+05:30 IST

మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి కావలి చేరుకున్నారు. కాకాణికి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి స్వాగతం పలికారు. బైక్‌ ర్యాలీలో కాకాణి

కావలి చేరుకున్న మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి

నెల్లూరు: మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి కావలి చేరుకున్నారు. కాకాణికి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి స్వాగతం పలికారు. బైక్‌ ర్యాలీలో కాకాణి, ఎమ్మెల్యే ప్రతాప్‌ పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కాసేపట్లో మంత్రి కాకాణి, మాజీ మంత్రి అనిల్‌ పోటాపోటీ సభలు నిర్వహించాలని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇద్దరు వైసీపీ నేతల సభలు బల ప్రదర్శనగా మారాయి. ఏ సభకు ఎవరు వస్తారోనని పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది.

Updated Date - 2022-04-17T21:38:49+05:30 IST