కాకినాడలో పులి సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు

ABN , First Publish Date - 2022-06-01T14:18:31+05:30 IST

జిల్లాలోని పత్తిపాడు మండలం పోతులూరు పరిసరాల్లో పులి సంచారం కలకలం రేపుతోంది.

కాకినాడలో పులి సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు

కాకినాడ: జిల్లాలోని పత్తిపాడు మండలం పోతులూరు పరిసరాల్లో పులి సంచారం కలకలం రేపుతోంది.  పులి సంచారంతో గ్రామస్తులు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. పశువులకు గడ్డి, కూలీ పనులకు ఆటంకం ఏర్పడింది. వ్యవసాయానికి నీరు లేకపోవడంతో  రైతులు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2022-06-01T14:18:31+05:30 IST