కాకినాడలో పులి సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు
ABN , First Publish Date - 2022-06-01T14:18:31+05:30 IST
జిల్లాలోని పత్తిపాడు మండలం పోతులూరు పరిసరాల్లో పులి సంచారం కలకలం రేపుతోంది.
కాకినాడ: జిల్లాలోని పత్తిపాడు మండలం పోతులూరు పరిసరాల్లో పులి సంచారం కలకలం రేపుతోంది. పులి సంచారంతో గ్రామస్తులు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. పశువులకు గడ్డి, కూలీ పనులకు ఆటంకం ఏర్పడింది. వ్యవసాయానికి నీరు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.