కాకినాడ జీజీహెచ్లో సీఐడీ సోదాలు
ABN , First Publish Date - 2021-04-12T16:48:37+05:30 IST
కాకినాడ: నగరంలోని జీజీహెచ్లో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
కాకినాడ: నగరంలోని జీజీహెచ్లో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో బిల్లుల చెల్లింపుపై ఫైళ్లను తనికీ చేస్తున్నారు. ఆసుపత్రిలో అల్ట్రా స్కానింగ్, ఐసీయూ లోపల ఇతర యంత్రాల నిర్వహణ టీపీఎస్ సంస్థ చేపట్టింది. అప్పట్లో ఈ సంస్థకు చేసిన చెల్లింపులపై అనుమానాలు రావడంతో ఇప్పుడు సోదాలు చేస్తున్నారు. గతంలో ఇదే అంశంపై ఏసీబీ కూడా విచారణ చేసింది. మళ్ళీ ఇప్పుడు సీఐడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.