మర్రిపాకలో కలెక్టర్‌ పర్యటన

ABN , First Publish Date - 2022-08-18T06:14:22+05:30 IST

జగ్గంపేట, ఆగస్టు 17: మండలంలో కలెక్టర్‌ కృతికాశుక్లా బుధవారం పర్యటించారు. ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే చంటిబాబు పాల్గొన్నారు. మర్రిపాకలో నిర్మించిన సచివాలయాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. అనం తరం గడపగడపకు మన ప్రభుత్వంలో ఎమ్మెల్యే ప్ర

మర్రిపాకలో కలెక్టర్‌ పర్యటన
సచివాలయ భవనాన్ని ప్రారంభించిన కలెక్టర్‌, ప్రజాప్రతినిధులు

జగ్గంపేట, ఆగస్టు 17: మండలంలో కలెక్టర్‌ కృతికాశుక్లా బుధవారం పర్యటించారు. ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే చంటిబాబు పాల్గొన్నారు. మర్రిపాకలో నిర్మించిన సచివాలయాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. అనం తరం గడపగడపకు మన ప్రభుత్వంలో ఎమ్మెల్యే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. సేవాదళ్‌ ప్రధాన కార్యదర్శి ఒమ్మిరఘురాం, ఎంపీపీ అత్తులూరి నాగబాబు, జడ్పీటీసీ ఒమ్మి బిందుమాధవి రఘురాం, వ్యవసాయ మార్కెట్‌యార్డు కమిటీ చైర్మన్‌ జనపరెడ్డి హేమ, శైలు సుబ్బారావు, సీడ్స్‌ డైరెక్టర్‌ ఇళ్ళ అప్పారావు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-18T06:14:22+05:30 IST