అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కల్యాణి
ABN , First Publish Date - 2022-07-02T06:48:11+05:30 IST
అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించబడిన పి.కల్యాణి శుక్రవారం కోర్టు హాల్లో జూనియర్ సివిల్ జడ్జి ఎన్. శ్యాంసుందర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞ తలు తెలిపారు.
కోదాడటౌన్, జూలై 1: అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించబడిన పి.కల్యాణి శుక్రవారం కోర్టు హాల్లో జూనియర్ సివిల్ జడ్జి ఎన్. శ్యాంసుందర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞ తలు తెలిపారు. అనంతరం పలువురు న్యాయవాదులు కల్యాణికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాది ప్రసాద్ పాల్గొన్నారు.