కామారెడ్డిలో నలుగురికి దేహశుద్ధి చేసిన గ్రామస్తులు

ABN , First Publish Date - 2021-01-22T13:34:15+05:30 IST

జిల్లాలోని కామారెడ్డి మండలం సరంపల్లి గ్రామంలో చిన్నపిల్లలను ఎత్తుకెళ్లడంతో పాటు దొంగతనాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో నలుగురు వ్యక్తులకు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు.

కామారెడ్డిలో నలుగురికి దేహశుద్ధి చేసిన గ్రామస్తులు

కామారెడ్డి: జిల్లాలోని కామారెడ్డి మండలం సరంపల్లి గ్రామంలో చిన్నపిల్లలను ఎత్తుకెళ్లడంతో పాటు దొంగతనాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో నలుగురు వ్యక్తులకు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. అనంతరం వారిని దేవునిపల్లి పోలీసులకు అప్పగించారు. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-01-22T13:34:15+05:30 IST