గొర్రెల మేతకు కంది చేను

ABN , First Publish Date - 2021-01-17T04:28:41+05:30 IST

కంది పంట ఈ ఏడాది ఫలితం ఇస్తుందన్న ఆేతో రైతాంగం వుండగా అధిక కురిసిన వర్షం వల్ల కంది పంట గింజమొలకెత్తకుండా పంట నష్టపోయింది.

గొర్రెల మేతకు కంది చేను



అధిక వర్షాలతో దెబ్బతిన్న పంట

ఆవేదనలో సాగుదారులు

తాళ్లూరు, జనవరి 16 : కంది పంట ఈ ఏడాది ఫలితం ఇస్తుందన్న ఆేతో రైతాంగం వుండగా అధిక కురిసిన వర్షం వల్ల కంది పంట గింజమొలకెత్తకుండా పంట నష్టపోయింది. కందిపంట దిగుబడిని తీసి అమ్మినాఅసలు కూడా వచ్చే అ వకాశం లేకపోవటంతో కంది పంట సాగు చేసిన రైతులు పంటను గొర్రెల మేకల పెంకందార్లకు త క్కువ ధరకు ఇవ్వటం జరిగింది. గొర్రెలు, మేకల పోషకులు ఎకరాకు రూ.3 నుంచి రూ.4 వేలు చెల్లిస్తూ పంటమేపుకుంటున్నారు. కరోనా కష్టకాలంలో గొర్రెల మందను ఇత రప్రాంతాలకు తీసుక వెళ్లి ఇబ్బందులు పడే బదులు చేతికి రాని కం ది పంటను కొనుగోలు చేసి పంటను మేపుకుంటూ జీవాలను బ్రతికించుకుంటున్నామని మేకల , గొర్రెల పెంపకందార్లు తెలుపుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తాళ్లూరు, కొరర్రపాటివారిపాలెం, మాధవరం, తురకపాలెం తదితర గ్రామాల్లో కందిని గొర్రెలు, మేకల మేపుగా మారాయి.

Updated Date - 2021-01-17T04:28:41+05:30 IST