ప్రముఖ కవి లక్ష్మీనారాయణ భట్ట కన్నుమూత

ABN , First Publish Date - 2021-03-08T00:38:48+05:30 IST

ప్రముఖ కవి లక్ష్మీనారాయణ భట్ట కన్నుమూత

ప్రముఖ కవి లక్ష్మీనారాయణ భట్ట కన్నుమూత

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ కన్నడ కవి ఎన్.ఎస్.లక్ష్మీనారాయణ భట్ట శనివారం తెల్లవారుజామున బెంగళూరులో మరణించారు. 84 సంవత్సరాల వయస్సు ఉన్న లక్ష్మీనారాయణ భట్ట వయస్సు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన కన్నడ సాహిత్య ప్రపంచంలో 'ఎన్‌ఎస్‌ఎల్'గా ప్రసిద్ది చెందారు. ఆయన 1936లో శివమొగ్గ జిల్లాలో జన్మించారు.

Updated Date - 2021-03-08T00:38:48+05:30 IST