Telangana: కరీంనగర్‌లో మళ్లీ వంద దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-07-30T15:49:55+05:30 IST

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Telangana: కరీంనగర్‌లో మళ్లీ వంద దాటిన కరోనా కేసులు

కరీంనగర్: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో కరోనా కేసులు మరోసారి వంద దాటాయి. తాజాగా 101 కరోనా పాజిటివ్ కేసులు అయ్యాయి. పరీక్షలు చేసుకునేందుకు ఎక్కువ సంఖ్యలో కోవిడ్ టెస్ట్ సెంటర్లకు అనుమానితులు వస్తున్నారు. 

Updated Date - 2021-07-30T15:49:55+05:30 IST