రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వందితాశర్మ
ABN , First Publish Date - 2022-05-28T17:25:43+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి వందితాశర్మ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ
బెంగళూరు: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి వందితాశర్మ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ రవికుమార్ పదవీ విరమణ పొందుతున్న తరుణంలో అడిషినల్ చీఫ్ సెక్రటరీ హోదాలో డెవలెప్మెంట్ కమిషనర్గా వ్యవహరిస్తున్న వందితాశర్మను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శుక్రవారం నియమించారు.