ఆ అప్పునే మా ప్రభుత్వం తీరుస్తోంది: మంత్రి కారుమూరి

ABN , First Publish Date - 2022-06-29T01:02:52+05:30 IST

ఆ అప్పునే మా ప్రభుత్వం తీరుస్తోంది: మంత్రి కారుమూరి

ఆ అప్పునే మా ప్రభుత్వం తీరుస్తోంది: మంత్రి కారుమూరి

అమరావతి: ఏపీ ఎక్కువ అప్పులు చేస్తోందంటూ టీడీపీ అల్లరి చేస్తుందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ కంటే పక్క రాష్ట్రాలు ఎక్కువ అప్పులు తీసుకున్నాయన్నారు. కార్పొరేషన్‌ డబ్బును పసుపు-కుంకుమకి చంద్రబాబు ఖర్చుచేశారని ఆరోపించారు. ఆ అప్పును తమ ప్రభుత్వం తీరుస్తోందని మంత్రి పేర్కొన్నారు. రైతులకు రూ.2 వేల కోట్ల ధాన్యం డబ్బులు విడదల చేశామన్నారు. రేపటికల్లా రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందన్నారు. 


Updated Date - 2022-06-29T01:02:52+05:30 IST