మీడియాపై అక్కసు వెళ్లగక్కిన కావలి ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-08-23T00:02:52+05:30 IST

మీడియాపై అక్కసు వెళ్లగక్కిన కావలి ఎమ్మెల్యే

మీడియాపై అక్కసు వెళ్లగక్కిన కావలి ఎమ్మెల్యే

నెల్లూరు: జిల్లాలోని కావలిలో దళితుడు కరుణాకర్ ఆత్మహత్య కేసులో భాగంగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి మీడియాపై అక్కసు వెళ్లగక్కారుర. ఆంధ్రజ్యోతి, ABN అంటూ ఎమ్మెల్యే విరుచుకుపడ్డాడు. మీకేం పనిలేదా? గమ్ముగా ఉండండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసును పోలీసులు విచారించుకుంటారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. చంద్రబాబు, లోకేష్‌ శవాలు ఎక్కడుంటాయా? అంటూ రెడీగా ఉంటారని విమర్శించారు. కావలిలో శవరాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే రామిరెడ్డి హెచ్చరించారు. అప్పులు ఎక్కువై కరుణాకర్ చనిపోయాడని పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-23T00:02:52+05:30 IST