KCR, Krishna Rao: కేసీఆర్తో కృష్ణారావు భేటీ
ABN , First Publish Date - 2022-10-07T14:02:41+05:30 IST
ద్రావిడ దేశం అధ్యక్షుడు కృష్ణారావు హైదరాబాద్లో తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు(Telangana Chief Minister Chandrasekhar
చెన్నై, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ద్రావిడ దేశం అధ్యక్షుడు కృష్ణారావు హైదరాబాద్లో తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు(Telangana Chief Minister Chandrasekhar Rao)ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆ సందర్భంగా తమిళనాట తెలుగు ప్రజలకోసం ప్రత్యేకంగా తెలంగాణా భవన్(Telangana Bhavan) ఏర్పాటు చేయాలని కోరుతూ ఓ వినతి పత్రం సమర్పించారు. కేసీఆర్ టీఆర్ఎస్ను భారత రాష్ట్ర సమితిగా మార్చే వేడుకల్లో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాల నేతలను ఆహ్వానించారు. ఆ మేరకు రాష్ట్రం నుంచి డీపీఐ నేత తొల్తిరుమావళవన్, కృష్ణారావు హైదరాబాద్ వెళ్ళి కేసీఆర్ను కలిసి అభినందించారు.