టీడీపీ నాయకురాలు కేశినేని శ్వేత హౌస్ అరెస్ట్

ABN , First Publish Date - 2022-03-23T16:33:07+05:30 IST

టీడీపీ నాయకురాలు కేశినేని శ్వేతను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశా. రాష్ట్రంలో జె బ్రాండ్, కల్తీ సారాలపై నిరసన..

టీడీపీ నాయకురాలు కేశినేని శ్వేత హౌస్ అరెస్ట్

అమరావతి : టీడీపీ నాయకురాలు కేశినేని శ్వేతను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశా. రాష్ట్రంలో జె బ్రాండ్, కల్తీ సారాలపై నిరసన తెలపకుండా అడ్డుకునేందుకు ఆమె ఇంటి వద్ద పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగాకేశినేని శ్వేత మాట్లాడుతూ.. వైసీపీది దుర్మార్గపు పాలన అని పేర్కొన్నారు. శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాలను అణచి వేయాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి చరమ గీతం పాడే రోజులు దగ్గర లోనే ఉన్నాయని శ్వేత హెచ్చరించారు.

Updated Date - 2022-03-23T16:33:07+05:30 IST