ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2020-11-26T22:26:33+05:30 IST

ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌, ఎర్రచందనం, డ్రగ్స్‌పై

ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

అమరావతి: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌, ఎర్రచందనం, డ్రగ్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు అక్రమ ఇసుక, మద్యం అమ్మకాలకు మాత్రమే స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పరిమితమైంది. తాజా ఉత్తర్వులతో దీని పరిధి విస్తరించింది.

Updated Date - 2020-11-26T22:26:33+05:30 IST