AP News: ఏపీకి పెండింగ్లో ఉన్న అంశాలపై రేపు ఢిల్లీలో కీలక సమావేశం
ABN , First Publish Date - 2022-08-25T01:59:59+05:30 IST
Delhi: ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్ర విభజన అంశాలు, ఆర్థిక సంబంధ విషయాలు, ఏపీకి పెండింగ్లో ఉన్న అంశాలపై రేపు (గురువారం) ఢిల్లీ (Delhi)లో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర ఆర్థిక శాఖ
Delhi: ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్ర విభజన అంశాలు, ఆర్థిక సంబంధ విషయాలు, ఏపీకి పెండింగ్లో ఉన్న అంశాలపై రేపు (గురువారం) ఢిల్లీ (Delhi)లో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ (Somanathan) నేతృత్వంలో గురువారం మధ్యాహ్నం 3గం.లకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి ఏపీ తరపున ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy), ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath Reddy) పలు శాఖల అధికారులు హాజరవుతున్నారు.