AP: మార్కాపురం ప్రభుత్వాస్పత్రిలో కిడ్నాపైన చిన్నారి కేసును ఛేదించిన పోలీసులు

ABN , First Publish Date - 2021-08-29T14:30:58+05:30 IST

జిల్లాలోని మార్కాపురం ప్రభుత్వాస్పత్రిలో కిడ్నాపైన చిన్నారి కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాపైన చిన్నారి ఆచూకీ మధు పిల్లల ఆస్పత్రిలో పాపను

AP: మార్కాపురం ప్రభుత్వాస్పత్రిలో కిడ్నాపైన చిన్నారి కేసును ఛేదించిన పోలీసులు

ప్రకాశం: జిల్లాలోని మార్కాపురం ప్రభుత్వాస్పత్రిలో కిడ్నాపైన చిన్నారి కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాపైన చిన్నారి ఆచూకీ మధు పిల్లల ఆస్పత్రిలో పాపను పోలీసులు గుర్తించారు. చిన్నారిని తల్లి కోమలికి పోలీసులు అప్పగించారు. కిడ్నాప్ చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.  చిన్నారి కిడ్నాప్ వ్యవహారంలో తల్లిదండ్రుల వ్యవహారంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-08-29T14:30:58+05:30 IST