చిన్నారులు అదృశ్యమై 3 రోజులు గడుస్తున్నా దొరకని ఆచూకీ

ABN , First Publish Date - 2020-08-08T19:28:26+05:30 IST

రాజమండ్రి: రావులపాలెం మండలం రావులపాడులో ఇద్దరు చిన్నారులు ఆదృశ్యమై మూడు రోజులు గడస్తున్నా ఆచూకీ లభించలేదు.

చిన్నారులు అదృశ్యమై 3 రోజులు గడుస్తున్నా దొరకని ఆచూకీ

రాజమండ్రి: రావులపాలెం మండలం రావులపాడులో ఇద్దరు చిన్నారులు ఆదృశ్యమై మూడు రోజులు గడస్తున్నా ఆచూకీ లభించలేదు. ఆరేళ్ళ కార్తీక్, ఐదేళ్ళ నాని మూడు రోజుల కిందట అదృశ్యమయ్యారు. దీంతో చిన్నారుల తల్లిదండ్రులు అందోళన చెందుతున్నారు. చిన్నారుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.


Updated Date - 2020-08-08T19:28:26+05:30 IST