Bellana తానేం మాట్లాడుతున్నారో తెలియని స్థితిలో ఉన్నారు: కిమిడి నాగార్జున

ABN , First Publish Date - 2022-06-21T18:32:47+05:30 IST

ఎంపీ బెల్లాన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియని స్థితిలో ఉన్నారని టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు కిమిడి నాగార్జున విమర్శించారు.

Bellana తానేం మాట్లాడుతున్నారో తెలియని స్థితిలో ఉన్నారు: కిమిడి నాగార్జున

విజయనగరం : ఎంపీ బెల్లాన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియని స్థితిలో ఉన్నారని టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు కిమిడి నాగార్జున విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సభలకు వచ్చిన స్పందనను జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా తోటపల్లి కాలువ పని కూడా వైసీపీ పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. అవినీతిపై చర్చకు ఎక్కడైనా సిద్ధమేనని కిమిడి నాగార్జున పేర్కొన్నారు.


Updated Date - 2022-06-21T18:32:47+05:30 IST