వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరైన కిరణ్‌కుమార్‌

ABN , First Publish Date - 2022-04-22T02:56:19+05:30 IST

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరైన కిరణ్‌కుమార్‌

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరైన కిరణ్‌కుమార్‌

కడప: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణకు పులివెందులకు చెందిన కిరణ్‌కుమార్‌ హాజరయ్యారు. వివేకా హత్య కేసులో ఏ2 సునీల్ కుమార్ సోదరుడు కిరణ్‌కుమార్‌ ఉన్నారు. గతంలో కూడా కిరణ్‌కుమార్‌ను సీబీఐ బృందం ప్రశ్నించింది.

Updated Date - 2022-04-22T02:56:19+05:30 IST