23న రాజ్‌భవన్‌కు కిసాన్‌ ర్యాలీ

ABN , First Publish Date - 2021-01-17T09:18:09+05:30 IST

ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఉద్యమానికి సంఘీభావంగా ఆల్‌ ఇండియా కిసాన్‌ సంఘ్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలోనూ ఈనెల 23న చలో..

23న రాజ్‌భవన్‌కు కిసాన్‌ ర్యాలీ

ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఉద్యమానికి సంఘీభావంగా ఆల్‌ ఇండియా కిసాన్‌ సంఘ్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలోనూ ఈనెల 23న చలో రాజ్‌భవన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.

Updated Date - 2021-01-17T09:18:09+05:30 IST