ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణని పరామర్శించిన కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-05-11T18:33:50+05:30 IST

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఫైనాన్స్ డైరెక్టర్ కనకదుర్గ చిత్రపటానికి కిషన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణని పరామర్శించిన కిషన్‌రెడ్డి

హైదరాబాద్: ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థల ఫైనాన్స్ డైరెక్టర్ కనకదుర్గ చిత్రపటానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఆదిత్య, ఏబీఎన్ డైరెక్టర్ భానుప్రకాష్‌ను కిషన్‌రెడ్డి పరామర్శించారు.

Updated Date - 2021-05-11T18:33:50+05:30 IST